శ్రీమద్భాగవతం – 101

రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవడికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది. ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు.…

శ్రీమద్భాగవతం – 100 (ఏకాదశ స్కంధము)

ఏకాదశ స్కంధము – బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠమునకు పిలువవచ్చుట కొన్ని సంవత్సరముల తర్వాత ఒకనాడు బ్రహ్మాది దేవతలు కృష్ణ పరమాత్మ మందిరమునకు విచ్చేసి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత కృష్ణుడు ‘ఈవేళ యింతమంది దేవతలు వచ్చారు. ఏమిటి విశేషం” అని…

శ్రీమద్భాగవతం – 99

శ్రీకృష్ణుడు మృతులయిన విప్రసుతులను తెచ్చుట శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఘట్టంలోను ఆయన చేసిన లీలలచేత లోకమునంతటిని తరింపచేయడం కోసమని మనకందరికీ కూడా పాఠం నేర్పడం కోసమని, మనం పరమేశ్వరుని చేరుకోవడానికి మార్గములను సుగమం చేయడం కోసమని మనందరం కూడా ప్రాకృతికమయిన…

శ్రీమద్భాగవతం – 98

సూతుడు ఈవిధంగా చెప్పారు. ఇల్వలుడు అనే రాక్షసుని కుమారుడు పల్వలుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు మేము చేసే యజ్ఞయాగాదులను పాడుచేస్తూ ఉంటాడు. మేము యజ్ఞం మొదలుపెట్టి అరణి మంథనం చేసి అగ్నిహోత్రం తీసుకువచ్చి యజ్ఞవేదిలో పెట్టి హవిస్సు ఇవ్వడం మొదలుపెట్టగానే…

శ్రీమద్భాగవతం – 97

బలరాముడు హస్తినాపురమును గంగలో త్రోయబూనుట దుర్యోధనునకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు లక్షణ. ఆమెకు ఒకానొక సమయంలో వివాహమును నిర్ణయం చేశారు. కృష్ణ పరమాత్మ కుమారుడయిన సాంబుడు దుర్యోధనుని కుమార్తె అయిన లక్షణను తన వీరత్వమును ప్రకటించి ఆమెను తీసుకుని…

శ్రీమద్భాగవతం – 96

కుచేలోపాఖ్యానం శ్రీకృష్ణ పరమాత్మ ఒకనాడు రుక్మిణీదేవి మందిరంలో కూర్చుని ఉన్నాడు. ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి. కానీ శ్రీకృష్ణ భగవానుడితో చదువుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కుచేలుడు. కానీ సంప్రదాయంలో కుచేలుని గురించి ఒక తప్పు కథ ప్రచారంలో…

శ్రీమద్భాగవతం – 95

ధర్మజుని రాజసూయ యాగము రాజసూయ యాగం జరుగుతుంటే భూమండలం మీద ఉన్న రాజులందరూ వచ్చారు. రాజసూయ యాగం అంటే మాటలు కాదు. బంగారు నాగలితో భూమిని దున్నారు. వచ్చిన వారందరికీ సక్రమమయిన మర్యాదలు జరగడం కోసం ఎవరెవరు ఏ పనులు చేయాలో…

శ్రీమద్భాగవతం – 94

శ్రీకృష్ణుని మహిమ నారదుండరయుట నారదమహర్షి అన్ని లోకములు తిరుగుతున్నప్పుడు ఆయనతో ఎవరో ‘నారదా, కృష్ణుడు 16వేలమందిని పెళ్లి చేసుకున్నప్పుడు నీవు వెళ్ళావా?” అని అడిగారు. అప్పుడు ఆయన 16వేలమందిని ఎన్ని రోజులు పెళ్ళి చేసుకున్నాడు?” అని అడిగాడు. ఆయన నరకాసురుడి మీదికి…

శ్రీమద్భాగవతం – 93

నృగమహారాజు చరిత్రము: కృష్ణ పామాత్మ అంతఃపుర ఉద్యానవనంలో ఒక లోతయిన నుయ్యి ఉంది. ఆ ఉద్యానవనంలో కృష్ణ పరమాత్మ కుమారులయిన ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలయిన వారందరూ విహరిస్తున్నారు. వాళ్లకి అలసట కలిగింది. అలసట తీర్చుకోవడం కోసమని కాసిని నీళ్ళు తాగాలని అనుకున్నారు.…

శ్రీమద్భాగవతం – 92

ఉషా పరిణయం: పూర్వం బాణాసురుడనే ఆయన ఉండేవాడు. ఆయనకి వేయి బాహువులు. బలిచక్రవర్తికి నూర్గురు కుమారులు. ఆ నూర్గురు కుమారులలో పెద్దవాడు బాణాసురుడు. ఆటను శోణపురమును పరిపాలన చేస్తున్నాడు. వేయి చేతులు వున్న బాణాసురుడు ఒకరోజున కైలాస పర్వతం మీదికి వెళ్ళాడు.…